ఎక్కడికక్కడే నిలిచిపోయినన ఆర్టీసీ


హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. రోడ్డు సేఫ్టీ బిల్లు రద్దు చేయాలని కోరుతూ నగరంలోని బస్ డిపోల ముందు కార్మికులు బుధవారం నాడు సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హయత్నగర్ డిపో ముందు కార్మికులు ధర్నా చేపట్టడంతో 254 బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top