మృతదేహంతో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా


వరంగల్: వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుడు గండె పోటుతో మృతి చెందాడు. జిల్లాలోని నర్సంపేటకు చెందిన తొగరు కుమారస్వామి గుండెపోటుతో సోమవారం రాత్రి మృతి చెందాడు. అయితే కుమార స్వామి మృతికి డీఎం వేధింపులే కారణమని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో మంగళవారం ఉదయం మృత దేహంతో నర్సంపేట డిపో ఎదుట కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top