మిషన్ కాకతీయకు మరో రూ.235 కోట్లు


7 లేదా 8న పనులు ప్రారంభించాలని నిర్ణయం

 

హైదరాబాద్: ‘మిషన్ కాకతీయ’లో భాగంగా చేపట్టనున్న 720 చెరువు పనులకు రూ.235.55 కోట్ల పరిపాలనా ఆనుమతులిస్తూ శనివారం నీటి పారుదల శాఖ ఉత్తర్వులిచ్చింది. నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ చెరువుల పునరుద్ధరణతో మొత్తంగా 71,980 చెరువులకు సాగునీటిని అందించే అవకాశం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఈ నెల 7 లేదా 8 నుంచి చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top