ఎస్సై ఇంట్లో పది తులాల బంగారం చోరీ


మెదక్: మెదక్ జిల్లా భూంపల్లి పోలీసులు క్వార్టర్స్ లో దొంగతనం జరిగింది. ఎస్సై ఇంట్లో పది తులాల బంగారం, 20 వేల రూపాయల నగదు చోరీ చేశారు. దొంగతనం చేసింది అదే క్వార్టర్స్ లో ఉంటున్న ఓ ఏఎస్సై కొడుకని అనుమానిస్తున్నారు. అయితే డిపార్ట్ మెంట్ పరువు పోతుందన్న భయంతో కేసు బయటికి పొక్కకుండా ఉన్నతాధికారులు చూస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top