... ఇతరులు చేస్తే వ్యభిచారమా?
కేసీఆర్పై రేవంత్ మండిపాటు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: సింగరేణి ఎన్ని కల్లో పొత్తులపై సీఎం కేసీఆర్ వ్యా ఖ్య లపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆయన కు ఇష్టమైతే ఎప్పుడైనా, ఎవరి తోనైనా పొత్తులు పెట్టుకోవచ్చుగానీ, కార్మికుల సంక్షేమంతో ముడిపడిన అంశంపై అన్ని పార్టీలు, సంఘాలు ఏకమైతే అది అనైతికం అవుతుందా? అని ప్రశ్నించారు. ఆయన చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారమా అని ప్రశ్నిం చారు. కరీంనగర్లో శుక్ర వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో కార్మికులకు కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని ఆరోపించారు.
అటు జీవోలు.. ఇటు కేసులు
వరంగల్: వివాదాస్పదమైన జీవోలను జారీ చేస్తూ వాటిపై కోర్టుల్లో కేసులు వేయించ డంలో సీఎం కేసీఆర్ సిద్ధహస్తుడని రేవంత్ రెడ్డి హన్మకొండలో అన్నారు.
మరిన్ని వార్తలు