హెడ్ ఫోన్ విసిరి పోడియం వద్దకు రేవంత్

హెడ్ ఫోన్ విసిరి పోడియం వద్దకు రేవంత్ - Sakshi


హైదరాబాద్: తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని పదేపదే కోరిన తన విన్నపాన్ని పెడచెవిన పెట్టిన స్పీకర్పై టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురువారం తీవ్ర అసహనానికి గురైయ్యారు. ఒకానొక దశలో ఆగ్రహంతో ఊగిపోతూ.. హెడ్ ఫోన్ విసిరి పోడియం వద్దకు దూసుకువెళ్లారు. ఆ విషయాన్ని గ్రహించిన స్పీకర్ మధుసూదనచారీ లంచ్ బ్రేక్ అంటూ సభను అరగంట పాటు వాయిదా వేశారు. దీంతో రేవంత్ రెడ్డి వెనక్కి తిరిగి మిగతా టీటీడీపీ సభ్యులతో భోజనానికి వెళ్లిపోయారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top