ప్రైవేటు బస్సు, ట్యాంకర్ ఢీ.. ఆరుగురు మృతి


మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల రావిరాల వద్ద ఘోరరోడ్డు ప్రమాదం ఆదివారం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఘటన ఎలా జరిగింది, మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top