వర్గీకరణకు ప్రభుత్వం సానుకూలం: పిడమర్తి రవి


నల్లగొండ(ఆలేరు): ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలంతా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఎస్సీ కార్పోరేషన్ చెర్మైన్ పిడమర్తి రవి అన్నారు. శుక్రవారం హైద్రాబాద్ నుండి వరంగల్ వెళ్తూ ఆలేరులో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందన్నారు. అలాగే రాష్ర్టంలో నిరుపేద దళితులకు భూములను అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top