లాడ్జీలపై దాడులు: పోలీసుల అదుపులో 11 జంటలు

లాడ్జీలపై దాడులు: పోలీసుల అదుపులో 11 జంటలు - Sakshi


నల్గొండ: నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలోని పలు లాడ్జీలపై శుక్రవారం పోలీసులు దాడులు చేశారు. 11 జంటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరం వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకోబోమని ఈ సందర్భంగా సదరు జంటలను హెచ్చరించారు. ఇటీవల కాలంలో యాదగిరిగుట్టలో వ్యభిచారం జోరుగా సాగుతుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top