మంచిర్యాలలో 'పోలీసులు మీ కోసం' ప్రారంభం


ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో పోలీసులు మీ కోసం  కార్యక్రమాన్ని బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ప్రారంభించారు. ఆదివారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీఘడ్‌పూర్ గ్రామంలోని ప్రజలకు వైద్య సేవలు అందించారు. అంతేకాకుండా ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని రకాల పరీక్షలు చేయించారు.


(మంచిర్యాల)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top