ట్రాక్టర్ బోల్తా..ఒకరు మృతి


మేడ్చల్ మండలం నూతన్‌కల్‌లోని చెరువు కట్టపై నుంచి మంగళవారం ఓ ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top