కరెంటు షాక్‌తో తల్లీకూతుళ్ల మృతి


చందంపేట(నల్గొండ జిల్లా): చందంపేట మండలం కాసరాజ్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఇంటి వద్దనున్న బోరు మోటారు ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగలడంతో తల్లీకూతుళ్లు మృతిచెందారు. ఈ ఘటనలో రాకుల నాగమ్మ(40), కూతురు రాకుల వెంకటమ్మ(25) అక్కడికక్కడే మృతిచెందారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top