ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు భార్య మృతి

ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు భార్య మృతి


అశ్వరావు పేట (ఖమ్మం): అశ్వరావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు భార్య రత్నకుమారి (46) ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. కొంతకాలంగా ఆమె న్యూమోనియాతో బాధపడుతూ.. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు మృతి చెందారు. సాయంత్రం అంత్యక్రియలు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top