ఎమ్మెల్యే కృష్ణారావుకు సీఎం పరామర్శ


హైదరాబాద్: ఇటీవల పితృవియోగానికి గురైన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం పరామర్శించారు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఆయనను ఓదార్చారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top