పాలీహౌస్‌ను ప్రారంభించిన మంత్రి

పాలీహౌస్‌ను ప్రారంభించిన మంత్రి - Sakshi


మహేశ్వరం(రంగారెడ్డి): ఓ రైతుకు చెందిన పాలీ హౌస్‌ను రవాణా మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలం పరిధిలోని మంకాల గ్రామంలో నిర్మంచిన పాలీ హౌస్‌ను సొంత జిల్లా మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్‌ఎస్ నేతలు కూడా పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top