తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు


హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. మెడికల్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల ఫీజు పెంపుపై స్టూడెంట్ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిగింది.  జీవో నెంబర్ 9ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు అయ్యింది. విచారణ జరిపిన హైకోర్టు ....మెడికల్ కళాశాలలతో పాటు, ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top