ఆ దంపతులు లొంగిపోయారు


వరంగల్: మావోయిస్టు దంపతులు వరంగల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఎదుట లొంగిపోయారు. గతంలో ఈ దంపతులపై ప్రభుత్వం 5 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది.



అనారోగ్య కారణాలతో లొంగిపోయినట్లు ఆ దంపతులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top