ఆ దంపతులు లొంగిపోయారు
వరంగల్: మావోయిస్టు దంపతులు వరంగల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఎదుట లొంగిపోయారు. గతంలో ఈ దంపతులపై ప్రభుత్వం 5 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది.
అనారోగ్య కారణాలతో లొంగిపోయినట్లు ఆ దంపతులు తెలిపారు.
వరంగల్: మావోయిస్టు దంపతులు వరంగల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఎదుట లొంగిపోయారు. గతంలో ఈ దంపతులపై ప్రభుత్వం 5 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది.
అనారోగ్య కారణాలతో లొంగిపోయినట్లు ఆ దంపతులు తెలిపారు.