చెట్టుకు కట్టేసి తాడుతో ఊపిరితీశారు


ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో దుండగులు ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు. కాసుల యాదయ్య (50)ను దుండగులు వ్యవసాయ బావి వద్ద చెట్టుకు కట్టేసి గొంతుకు తాడు బిగించి ఊపిరి తీశారు. ఆ విషయాన్ని ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని చేరుకుని... విచారణ ప్రారంభించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top