సౌర విద్యుత్‌ కేంద్రంలో అగ్నిప్రమాదం


 చించాల: నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండలం చించాలలో కొత్తగా నిర్మిస్తున్న సౌరశక్తి విద్యుత్తు కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.కోటి విలువైన సామగ్రి దగ్ధమయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 వాహనాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

 

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top