ఓయూలో ఘనంగా పూలే వర్థంతి


హైదరాబాద్: మహాత్మా జ్యోతిరావు పూలే 124వ వర్థంతి శుక్రవారం ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షడు ఆర్.కృష్ణయ్య, తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఓయూ ఆర్ట్ కళాశాల నుంచి ఎన్సీసీ గేట్ వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ రన్లో భారీ సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top