లోక్సత్తా అధికార ప్రతినిధిగా పాండురంగారావు


తెలంగాణ లోక్సత్తా పార్టీ ప్రధాన అధికార ప్రతినిధిగా ఎం. పాండురంగారావు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణలో పార్టీ అధికార ప్రతినిధుల పేర్లను బుధవారం నాడు ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండారు రామ్మోహనరావు ప్రకటించారు.



కె. గీతామూర్తి, వి. లక్ష్మణ్ బాలాజీ, పి. భాస్కరరావు అనే ముగ్గురిని ఇతర అధికార ప్రతినిధులుగా ప్రకటించారు. లోక్సత్తా తరఫున మల్కాజిగిరి లోక్సభా స్థానానికి ఆ పార్టీ నాయకుడు జయప్రకాష్ నారాయణ్ పోటీ చేసిన విషయం తెలిసిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top