4కు చేరిన ఐడీఎల్ మృతుల సంఖ్య


హైదరాబాద్: కూకట్ పల్లి గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్(పాత ఐడీఎల్)లో పేలుడులో మృతి చెందిన వారి సంఖ్య 4కు చేరింది. మహాత్మ గౌడ్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.



ఫిబ్రవరి 23న ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డిటోనేటర్ ప్లాంట్ లో పేలుడు సంభవించడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top