'మహిళల భద్రత సరే... మంత్రి పదవులివ్వండి'

'మహిళల భద్రత సరే... మంత్రి పదవులివ్వండి' - Sakshi


హైదరాబాద్: పౌర హక్కుల నేతలను అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తప్పుబట్టారు. పౌర హక్కుల నాయకుల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. ఇది ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు.



హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి హుందాగా వ్యవహరించడం లేదన్నారు. మహిళలకు భద్రతకు కల్పిస్తామంటున్న సీఎం కేసీఆర్ ముందుగా తన కేబినెట్ లో ఇద్దరు మహిళలకు అవకాశం ఇవ్వాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top