సంక్షేమ పథకాలపై కేసీఆర్ సమీక్ష


హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలతో పాటు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, వాటర్గ్రిడ్ తదితర అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో  కేసీఆర్ చర్చించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top