గవర్నర్తో సీఎం కేసీఆర్ సమావేశం
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం గవర్నర్ నరసింహన్తో రాజ్భవన్లో భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆయన ఈ సందర్భంగా గవర్నర్ను లాంఛనంగా ఆహ్వానించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.