టీమిండియాకు కేసీఆర్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: వెస్టిండీస్పై విజయం సాధించి వరల్డ్కప్ క్వార్టర్ ఫైనల్స్కి చేరిన టీమిండియా క్రికెట్ జట్టుకు, కెప్టెన్ ఎంఎస్ దోనీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో భారత్ జట్టు విజయాలు సాధిస్తూ వరల్డ్కప్ను గెలుచుకోవాలని ఆకాంక్షించారు.