త్వరలో బీసీలకూ కల్యాణలక్ష్మి: కేసీఆర్

త్వరలో బీసీలకూ కల్యాణలక్ష్మి: కేసీఆర్ - Sakshi


కరీంనగర్: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ములకనూరులో తెలంగాణతల్లి విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాలలో శనివారం పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సర్కార్ త్వరలోనే బీసీలకూ కల్యాణలక్ష్మి పథకాన్ని అమలుచేస్తుందని తెలిపారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top