జన్నారం తహశీల్దార్‌పై సస్పెన్షన్‌ వేటు


జన్నారం(మంచిర్యాల): విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన తహశీల్దార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. జన్నారం తహశీల్దార్‌గా పని చేస్తున్న సత్యనారాయణ విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించారంటూ ఆర్డీవో ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. భూ వివాదం పరిష్కరంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫిర్యాదు అందడంతో పూర్తిస్థాయి విచారణ చేపట్టిన ఆర్డీవో, తహశీల్దార్‌పై చర్యలు తీసుకున్నారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top