అప్పుడే న్యాయ వ్యవస్థ స్వతంత్రత సాధ్యం

అప్పుడే న్యాయ వ్యవస్థ స్వతంత్రత సాధ్యం

  • లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య

  • సాక్షి, హైదరాబాద్: న్యాయ పాలన సక్రమంగా సాగినప్పుడే న్యాయవ్యవస్థ తన స్వతంత్రతను నిలబెట్టుకోగలుగుతందని హైకోర్టు న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ గుండా చంద్రయ్య అన్నారు. జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశం కూడా ఇదేనన్నారు. జాతీ య న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైకోర్టులో ‘మహిళల సాధికారిత’ అంశంపై జరిగిన కార్యక్రమంలో జస్టిస్ చంద్రయ్య మాట్లాడారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top