టోల్‌ప్లాజాపైకి దూసుకెళ్లిన లారీ


కామారెడ్డి: వేగంగా వెళ్తున్న లారీ ముందు టైరు పేలడంతో అదుపుతప్పి టోల్‌ప్లాజా లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన  భిక్నూర్‌ టోల్‌ ప్లాజా వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. లారీ టైర్‌ పేలడంతో అదుపుతప్పిన లారీ టోల్‌ప్లాజాలోని స్టాల్స్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టోల్‌ సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top