శ్రీలేఖ, యామిని కుటుంబసభ్యులకు నాయిని పరామర్శ

శ్రీలేఖ, యామిని కుటుంబసభ్యులకు నాయిని పరామర్శ - Sakshi


హైదరాబాద్: ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన అక్కచెల్లెళ్లు శ్రీలేఖ, యామిని కుటుంబ సభ్యులను తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మంగళవారం పరామర్శించారు. వారం రోజుల కిందట కొత్తపేటలో ప్రేమోన్మాది అమిత్ సింగ్ దాడిలో అక్కాచెల్లెళ్లు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా.. ఈ రోజు సామాజిక మాధ్యమాలలో అమిత్‌సింగ్ పట్టుబడ్డాడని వార్తలు వెలువడిన నేపథ్యంలో హోంమంత్రి పరామర్శించడం చర్చనియాంశమైంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top