శ్రీలేఖ, యామిని కుటుంబసభ్యులకు నాయిని పరామర్శ
హైదరాబాద్: ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన అక్కచెల్లెళ్లు శ్రీలేఖ, యామిని కుటుంబ సభ్యులను తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మంగళవారం పరామర్శించారు. వారం రోజుల కిందట కొత్తపేటలో ప్రేమోన్మాది అమిత్ సింగ్ దాడిలో అక్కాచెల్లెళ్లు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా.. ఈ రోజు సామాజిక మాధ్యమాలలో అమిత్సింగ్ పట్టుబడ్డాడని వార్తలు వెలువడిన నేపథ్యంలో హోంమంత్రి పరామర్శించడం చర్చనియాంశమైంది.
సంబంధిత వార్తలు