రాజన్న సన్నిధిలో హంపి పీఠాధిపతి


కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్నను హంపి పీఠాధిపతి గోవింద సరస్వతి స్వామీజీ ఆదివారం దర్శించుకున్నారు. కార్తిక మాసం కావడంతో.. రాజన్న దర్శనానికి భక్తులు బారులుతీరారు. ఈ రోజు ఆలయంలో లక్ష దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.





 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top