జీఎంహెచ్‌సీ కార్మికురాలి ఆత్మహత్యాయత్నం


రాజేంద్రనగర్ : విధుల్లో తొలగించినందుకు మనస్తాపానికి గురైన జీహెచ్‌ఎంసీ కార్మికురాలు ఆత్మహత్యకు యత్నించింది. రాజేంద్రనగర్‌కు చెందిన పారిశుధ్య కార్మికురాలు లక్ష్మమ్మ(40)ను ఇటీవల జరిగిన సమ్మెలో పాల్గొన్నందుకు గాను విధుల నుంచి తొలగించారు. గత మూడు రోజులుగా తొలగింపునకు గురైన వారంతా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం ఉదయం పురుగులమందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఉస్మానియాకు తరలించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top