దొంగల ముఠా అరెస్ట్


చంద్రాయణగుట్ట (హైదరాబాద్) : వరుస దొంగతనాలతో నగర వాసులను బెంబేలెత్తిస్తున్న నలుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రాయణగుట్ట, భవానీ నగర్ పరిధిలోని పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగల ముఠాను సౌత్‌జోన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 22 తులాల బంగారు ఆభరణాలు, ఒక ఎల్‌ఈడీ టీవీ, 3 కెమరాలు, ఒక లాప్‌టాప్, ఒక మైక్రోఓవెన్ స్వాధీనం చేసుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top