రోడ్డు ప్రమాదంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి


కాగజ్‌నగర్(ఆదిలాబాద్ జిల్లా): ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డీఎఫ్‌ఓ కార్యాలయం ఎదుట బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరశురాం(40) మృతిచెందారు. ఆయన డీఎఫ్‌ఓ కార్యాలయానికి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన పరశురాంను 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top