గుండ్లపల్లి ఎస్బీఐలో అగ్నిప్రమాదం, 2లక్షల ఆస్తినష్టం
జిల్లాలోని గుండ్లపల్లి ఎస్బీఐ బ్యాంక్లో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో కంప్యూటర్లు, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైయ్యాయి. దీంతో భారీగా 2 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్టు సమాచారం.