పామాయిల్ ఫ్యాక్టరీ ఎదుట రైతుల ఆందోళన


ఖమ్మం (అశ్వారావుపేట) : అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ ఎదుట సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ యాజమాన్యం సెప్టెంబర్ 3 వ తేదీ వరకు పామాయిల్ గెలలను ఫ్యాక్టరీకి తీసుకురావద్దని ఆదేశించడంతో రైతులు ఆందోళన నిర్వహించారు.



పామాయిల్ గెలలను తీసుకురావద్దని యాజమాన్యం ఆదేశించడం వలన సుమారు 600 ల టన్నుల గెలలు పాడైపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం పరిస్థితిని అర్ధం చేసుకుని న్యాయం చేయాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top