ఉరేసుకుని రైతు ఆత్మహత్య


దుబ్బాక(సిద్ధిపేట జిల్లా): దుబ్బాక మండలం హబ్షిపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొక్కుడుగుళ్ల యాదయ్య(40) అనే దళిత రైతు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top