పాతబస్తీలో ఎక్సైజ్ దాడులు


చార్మినార్ (హైదరాబాద్) : పాతబస్తీలోని పలు గుడుంబా అడ్డాలపై ఎక్సైజ్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. పార్ధివాడ, లాల్‌దర్వాజా, లలితాబాగ్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో 3,160 గుడుంబా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top