వైభవంగా శ్రీలక్ష్మీ తిరుపతమ్మవారి కల్యాణం
కరీమాబాద్ : వరంగల్ జిల్లా కరీమాబాద్లో శ్రీలక్ష్మీ తిరుపతమ్మవారి కల్యాణం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ఈ వివాహ మహోత్సవానికి హజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.