పోలీస్ వాహనాల పంపిణిలో ఈటెల

పోలీస్ వాహనాల పంపిణిలో ఈటెల - Sakshi


కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం నక్సల్స్ బాధితులకు చెక్కులు పంపిణి చేశారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన నక్సల్స్ బాధితుల సభలో ఆయన మట్లాడారు. అనంతరం పోలీసులకు కేటాయించిన ద్విచక్రవాహనాలను వారికి అందించారు. ఈ సందర్భంగా ఆయన బైక్ నడిపి అందరిని ఆకట్టుకున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top