గోదారమ్మకు చీర సారె


కరీంనగర్ : గోదావరి మహా పుష్కరాలు ముగిసిన సందర్భంగా.. కరీంనగర్ జిల్లా మంథనిలో మంగళవారం భక్తులు గోదావరికి చీర సారె బహుకరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. మొక్కులు చెల్లించుకోవడానికి జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి తుల ఉమతోపాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సతీమణి విచ్చేశారు. ఈ కార్యక్రమం మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వైభవంగా నిర్వహించారు.




 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top