లారీ, డీసీఎం ఢీ, ఇద్దరు మృతి


మెదక్ : మెదక్ జిల్లా తుప్రాన్ వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.  మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగి వున్న లారీని ఓ డీసీఎం వ్యాన్ వెనక నుంచి ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top