'రీ డిజైన్ పేరుతో రాజకీయం'

'రీ డిజైన్ పేరుతో రాజకీయం' - Sakshi


కరీంనగర్: ప్రాజెక్టులు నిర్మించే ఆలోచన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదని, రీ డిజైన్ పేరుతో రాజకీయం చేస్తున్నారని టీసీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన కరీంనగర్ లో మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేసిన జలయజ్ఞం..ధనయజ్ఞమైతే, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టినా వాటర్ గ్రిడ్ కూడా ధనయజ్ఞమేనా ఆయన ప్రశ్నించారు. రాబోయే తరం కేసీఆర్ పాలనపై పాఠ్యపుస్తకాల్లో చుదువుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఎద్దేవా చేశారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top