బస్సు ప్రమాదంపై సోషల్ మీడియాలో సంతాపం


మెదక్ జిల్లాలోని మసాయిపేట రైల్వే గేట్ వద్ద జరిగిన ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో కాకతీయ స్కూల్ చెందిన 20 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ పెను విషాదంపై సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top