వరంగల్‌ లో సీఐడీ విచారణ


కాగజ్‌నగర్/భూపాలపల్లి: ఎంసెట్-2  లీకేజీ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు గురువారం ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్, వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన విద్యార్థులను విచారించారు. కాగజ్‌నగర్‌లో ఓ ప్రముఖ మెడికల్ షాపు యజమాని కుమారుడి ర్యాంక్‌పై ఆరా తీశారు. భూపాలపల్లికి చెందిన ఓ విద్యార్థిని, ఆమె తండ్రి(వ్యాపారి)ని కూడా అధికారులు విచారించారు.  
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top