పాతబస్తీలో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌


హైదరాబాద్: నగరంలోని పహాడిషరీఫ్, షహీన్ నగర్‌లో శనివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. భారీ మొత్తంలో పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఏడుగురు రౌడీషీటర్లతో పాటూ 50 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. సరైన పత్రాలులేని 50బైక్లు, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top