అక్రమంగా తరలిస్తున్న ఇసుక పట్టివేత


అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను మెట్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. మెట్‌పల్లి సమీపంలోని పెద్దవాగు నుంచి మెట్‌పల్లికి తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు.. ట్రాక్టర్లను అడ్డుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ముగ్గురిని అరెస్టుచేసి.. స్టేషన్ కు తరలించారు.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top