ఖానాపూర్ లో బీడీ కార్మికుల ధర్నా


ఆదిలాబాద్(ఖానాపూర్): జీవన భృతి చెల్లాంచాలని కోరుతూ బీడీ కార్మికులు శనివారం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం కార్మికులందరికీ భృతి చెల్లించాలని సీఐటీయూసీ ఆధ్వర్యంలో కార్యాలయాన్ని దిగ్భందించి ఆందోళనకు దిగారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top