బాసరలో బీదర్‌ ఎంపీ


నిర్మల్‌: బాసరలో కొలువుదీరిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కర్ణాటకలోని బీదర్‌ పార్లమెంట్‌ సభ్యులు శ్రీ భగవంత్‌ కూభా ఈ రోజు ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు నిర్మల్‌ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి, నిర్మాల్‌ జిల్లా బీజేపీ ఇంన్ఛార్జి మురళీధర్‌గౌడ్‌ ఇతర నాయకులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top